Saturday, November 27, 2010

రాజకీయ పార్టీల పట్టుదల ఖరీదు ’ 63 కోట్లు.........

న్యూఢిల్లీ: జేపీసీ ఏర్పాటుపై రాజకీయ పార్టీల పట్టుదల ఖరీదు ’ 63 కోట్లు.
2జీ స్పెక్ట్రం వ్యవహారంపై జేపీసీ కోరుతూ ప్రతిపక్షం, అందుకు నిరాకరిస్తూ
ప్రభుత్వం పట్టువీడకపోవడంతో.. పార్లమెంట్లో ప్రతిష్టంభన నెలకొన్న విషయం
తెలిసిందే. గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఉభయసభల్లో గత 8 రోజులుగా
ముఖ్యమైన శాసనసంబంధ కార్యక్రమాలేవీ చేపట్టలేకపోయారు. ఈ 8 రోజులకు ...గాను
పార్లమెంటు సమావేశాల నిర్వహణ కోసం ఖర్చైన మొత్తం ’ 63 కోట్లని అధికారిక
అంచనా.

No comments:

Post a Comment